ఓవర్సీస్ స్కాలర్షిప్ విడుదల చేయండి

2022 నుంచి బకాయిలు రూ.303 కోట్లు వెంట‌నే క్లియ‌ర్ చేయాలి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆదేశాలు కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : పెండింగ్ లో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసి, మైనారిటీ విద్యార్థుల ఓవర్సీ స్కాలర్షిప్ బకాయిలు 303 కోట్ల రూపాయలు వెంటనే విడుదల చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మల్లు ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. 2022 నుంచి పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ మొత్తాన్ని ఒకేసారి క్లియర్ చేయాలని ఆదేశించారు. నిరాశ, నిస్పృహల్లో ఉన్న వేల...