మానవత్వం చాటుకున్న భూక్యా రమేష్
మానవత్వం చాటుకున్న భూక్యా రమేష్ : మృతురాలి కుటుంబానికి ఆర్థిక సాయం కాకతీయ, కారేపల్లి : కష్టాల్లో ఉన్న వారికి అండగా నిలవడమే అసలైన సేవా గుణమని భూక్యా రమేష్ మరోసారి నిరూపించుకున్నారు. సింగరేణి మండల కేంద్ర పరిధిలోని దుబ్బ తండ గ్రామానికి చెందిన గుగులోతు ధ్వాలి గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ గురువారం తుది శ్వాస విడిచారు. భౌతిక కాయానికి నివాళి - కుటుంబానికి భరోసా ధ్వాలి మరణవార్త తెలిసిన వెంటనే భూక్యా రమేష్ దుబ్బ తండకు చేరుకున్నారు. ఆమె భౌతిక...