ఎరువులు ఎక్కువ ధరకు అమ్మితే కఠిన చర్యలు తప్పువ..సీఎం స్ట్రిక్ట్ వార్నింగ్..!!

కాకతీయ, అమరావతి: వ్యవసాయేతర అవసరాలకు యూరియా తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. ఎరువులు బ్లాక్ మార్కెట్ కు తరలిస్తే కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. ఎరువుల లభ్యత, సరఫరాపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు సీఎం. సీఎస్, డీజీపీ, వ్యవసాయశాఖ, విజిలెన్స్ అధికారులతో ఆయన సమీక్షించారు. జిల్లాల వారీగా ఎరువుల లభ్యత, సరఫరా వివరాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. విజిలెన్స్ తనిఖీలు ముమ్మరంగా చేపట్టాలని అధికారులను ఆదేశించారు. యూరియా, ఎరువుల స్టాక్ చెకింగ్ చేపట్టాలంటూ చంద్రబాబు స్పష్టం చేశారు. ఎరువుల...