బిఆర్ఎస్ నుంచి ఎమ్మెల్సీ కవిత సస్పెండ్..!!
కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సమితి (బి ఆర్ ఎస్ ) పార్టీ కార్యాలయం లో నేడు ఎమ్మెల్సీ కవితను పార్టీ నుంచి సస్పెండ్ చేసినట్లు అధికారికంగా ప్రకటించింది. గత కొన్ని వారాలుగా కవిత పార్టీ వ్యతిరేక స్వరాన్ని పలకుతూ, ప్రభుత్వ నడుపుదలకు విరుద్ధంగా వ్యాఖ్యలు చేస్తూ ఉండటం తెలిసిందే. హరీష్, సంతోశ్ రావులపై ఆరోపణలు.. నిన్న కవిత మీడియా ముందుకు వచ్చినప్పటి సందర్భంలో, కాళేశ్వరం ప్రాజెక్టులో హరీష్, సంతోశ్ రావులు అవినీతి చర్యల్లో పాలుపంచుకున్నారని నేరుగా ఆరోపణలు చేశారు. ఈ వ్యాఖ్యలు...