Saree Theft : దారుణం.. చీరలు దొంగిలించిందని మహిళలను నడిరోడ్డుపై ఈడ్చుకుంటూ.. వీడియో వైరల్..!!

కాకతీయ, నేషనల్ డెస్క్: కర్నాటక రాజధాని బెంగళూరులో ఓ అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. బెంగళూరులోని మాయా సిల్క్ సారీస్ దుకాణంలో చోటుచేసుకున్న ఈ సంఘటన ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. వివరాల్లోకి వెళ్తే… ఈ నెల 20న మధ్యాహ్నం ఓ మహిళ ఆ దుకాణంలోకి ప్రవేశించింది. అక్కడున్న రూ.91,500 విలువైన 61 చీరల కట్టను దొంగిలించినట్లు సీసీటీవీ కెమెరాలో రికార్డు అయింది. వెంటనే షాప్ యజమాని ఈ విషయాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు ఆధారంగా సిటీ మార్కెట్ పోలీసులు కేసు...