ఎన్నికల విధులు సమర్థవంతంగా నిర్వహించాలి

జిల్లా కలెక్టర్‌, ఎన్నికల అధికారి జితేష్‌ పాటిల్‌ కాకతీయ, కొత్తగూడెం రూరల్: త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల విధులను సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాల‌ని జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్టర్‌ జితేష్‌ పాటిల్‌ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టర్‌ క్యాంపు కార్యాలయం నుండి జిల్లా ఎన్నికల నోడల్‌ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఎన్నికల ప్రవర్తన నియమావళి(ఎంసీసీ) అమలు ఎన్నికల ప్రక్రియ నిర్వహణ వంటి అంశాలపై ఆయన అదనపు కలెక్టర్‌ వేణుగోపాల్‌తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల...