కులగణన సర్వేలో పాల్గొనం
కులగణన సర్వేలో పాల్గొనం తాము వెనుకబడిన వర్గానికి చెందిన వాళ్లం కాదు వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం సర్వేతో ప్రభుత్వానికి ఏ ఉపయోగం ఉండబోదు ఇన్ఫోసిస్ నారాయణమూర్తి దంపతులు కాకతీయ, నేషనల్ డెస్క్ : కర్ణాటక ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న కుల గణన సర్వేలో తమ వివరాలను పంచుకోవడానికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు ఎన్ఆర్ నారాయణమూర్తి, ఆయన సతీమణి సుధామూర్తి నిరాకరించారు. తాము వెనుకబడిన వర్గానికి చెందిన వ్యక్తులం కాదని అధికారుతో తెలిపినట్లు తెలుస్తోంది. వ్యక్తిగత కారణాల వల్ల ఈ నిర్ణయం తీసుకుంటున్నామని...