కాంగ్రెస్ కు బుద్ధి చెప్పండి
జూబ్లీహిల్స్ నుంచే బీఆర్ఎస్ జైత్రయాత్ర కుడిచేత్తో ఇచ్చి ఎడమచేత్తో తీసుకుంటున్నారు. మోసాన్ని మోసంతోనే జయించాలి రెండేళ్లలో రేవంత్ ఒక్క ఇటుక పేర్చలే.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాకతీయ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే సమయం వచ్చిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ జైత్రయాత్ర ప్రారంభం అవుతుందని చెప్పారు. మోసాన్ని మోసంతోనే జయించాలని కేటీఆర్ పేర్కొన్నారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని షేక్పేట్ డివిజన్ బీజేపీ పార్టీ మాజీ...