లక్నవూకు యునెస్కో గుర్తింపు
లక్నవూకు యునెస్కో గుర్తింపు వంటకాల వారసత్వం విశ్వవ్యాప్తం క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ఖ్యాతి హైదరాబాద్ తర్వాత రెండో నగరంగా రికార్డు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం కాకతీయ, నేషనల్ డెస్క్: శతాబ్దాల చరిత్ర కలిగిన ఉత్తర్ప్రదేశ్లోని లఖ్నవూ వంటకాల వారసత్వానికి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు లభించింది. లఖ్నవూను యునెస్కో క్రియేటివ్ సిటీ ఆఫ్ గ్యాస్ట్రానమీగా ప్రకటించింది. ఉజ్బెకిస్థాన్లోని సమర్కండ్లో నిర్వహించి యునెస్కో 43వ సాధారణ సమావేశంలో అధికారికంగా ప్రకటించింది. లక్నవూకు యునెస్కో గుర్తింపు రావడంపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హర్షం వ్యక్తం చేశారు....