బిహార్​లో ఎన్డీఏదే అధికారం

బిహార్​లో ఎన్డీఏదే అధికారం మళ్లీ నితీశ్​ సర్కార్ వైపే ఓటర్లు మహాకూటమికి 100లోపే సీట్లు.. జన్​ సురాజ్​ ప్రభావం అంతంత మాత్రమే మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ అంచనా.. కాక‌తీయ‌, నేష‌న‌ల్ డెస్క్ : ఉత్కంఠగా ఎదురుచూస్తున్న బిహార్ ఎగ్జిట్ పోల్స్ వచ్చేశాయి. బిహార్​లో మరోసారి ఎన్​డీఏ కూటమిదే విజయమని మెజారిటీ పోల్స్ అంచనా వేశాయి. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ఎన్​డీఏ కూటమి 130 నుంచి 150 సీట్లు గెలుచుకుంటుందని సర్వేలు చెబుతున్నాయి. కాగా మహాగఠ్​బంధన్​కు వచ్చే సీట్లు 100 సీట్లలోపు ఉండే అవకాశం ఉందని...