మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌

మ‌ధ్యం తాగిపించి హ‌త్య‌ వ్య‌క్తి గ‌త క‌క్ష‌, భూ వివాద‌మే కారణం పోలీసుల అదుపులో 6 గురు నిందితులు వివ‌రాలు వెల్ల‌డించిన క‌రీంన‌గ‌ర్ సీపీ కాకతీయ,కరీంనగర్ : కొత్తపల్లి మండలంలోని మల్కాపూర్ గ్రామానికి చెందిన కవ్వంపల్లి దినేష్ (40) హత్య కేసును చొప్పదండి పోలీసులు ఛేదించారు. భూమి అమ్మకం కమీషన్ గొడవలు, వ్యక్తిగత విభేదాలు, బెదిరింపులు ఈ దారుణ హత్యకు కారణమయ్యాయని శుక్రవారం సిపి గౌష్ ఆలం మీడియా కు వివరాలు వెల్లడించారు.పథకం ప్రకారం దినేష్‌ను మద్యం పేరుతో బయటకు తీసుకువెళ్లి, దారుణంగా మట్టుబెట్టిన...