పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్..
పీఎంవో ఆఫీస్ ఇక సేవాతీర్థ్.. పేరు మార్చుతూ కేంద్రం నిర్ణయం కొత్త భవనంలోకి మారనున్న పాత కార్యాలయం సెంట్రల్ విస్టా అభివృద్ధి ప్రాజెక్ట్లో భాగంగా తుది దశకు నిర్మాణం కాకతీయ, నేషనల్ డెస్క్ : ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) భవనం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చింది. పీఎంవో భవనం పేరును సేవాతీర్థ్గా మారుస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది. దీంతో పీఎంవోను ఇక నుంచి సేవాతీర్థ్గా పిలవనున్నారు. ప్రధానమంత్రి దశాబ్దాలుగా సౌత్బ్లాక్లోని పీఎంవో నుంచి ప్రధానులు విధులు నిర్వర్తిస్తుండగా, ఆ కార్యాలయం కొత్త భవనంలోకి...