రామకృష్ణ కాలనీలో రోడ్డు భద్రతపై జాగృతి

రామకృష్ణ కాలనీలో రోడ్డు భద్రతపై జాగృతి ‘జీవితమే ముందుగా’ సందేశం కాకతీయ, కరీంనగర్ : కమిషనర్ ఆదేశాల మేరకు రామకృష్ణ కాలనీలో పోలీసు శాఖ రోడ్డు భద్రతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించింది. వేగంగా వాహనం నడపడం ప్రాణాలకు గురిచేసే ప్రమాదమని, మద్యం సేవించి డ్రైవింగ్ చేస్తే కుటుంబాలే దుర్భాగ్యానికి గురవుతాయని అధికారులు ప్రజలకు అవగాహన కల్పించారు.సురక్షిత డ్రైవింగ్ అవసరాన్ని చాటి చెప్పిన పోలీసులు, ప్రతి వ్యక్తి బయటకు బయలుదేరినప్పుడు కుటుంబ సభ్యులు ఎదురు చూస్తున్నారన్న భావనతో జాగ్రత్తగా ప్రయాణించాలని సూచించారు. నిర్లక్ష్యం ఒక్క...