హిడ్మా ఎన్కౌంటర్పై విచారణ జరిపాలి
హిడ్మా ఎన్కౌంటర్పై విచారణ జరిపాలి కలప వ్యాపారుల ద్రోహం వల్లే దొరికిపోయారు హిడ్మా హత్యకు దేవ్జీ కారణంకాదు దేవ్జీ, సంగ్రామ్ పోలీసుల అదుపులోలేరు మావోయిస్టు పార్టీ సంచలన లేఖ దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో విడుదల కాకతీయ, తెలంగాణ బ్యూరో: కామ్రేడ్స్ హిడ్మా (మారేడుమిల్లి), కామ్రేడ్ శంకర్ (రంపచోడవరం) హత్యలపై న్యాయ విచారణ జరిపించి, దోషులకు కఠిన శిక్షలు విధించేందుకు ప్రజా ఉద్యమాన్ని నిర్మించాలని మావోయిస్టులు లేఖ విడుదల చేశారు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ పేరుతో ఈ లేఖను విడుదల చేసింది....