కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం
కాంగ్రెస్తోనే అభివృద్ధి సాధ్యం ప్రజా ప్రభుత్వంతో ప్రజా పాలన మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి చెన్నూరులో అభివృద్ధి పనుల ప్రారంభం సర్పంచ్లకు ఘన సన్మానం రానున్న ఎన్నికలపై కార్యకర్తలకు దిశానిర్దేశం కాకతీయ, రామకృష్ణాపూర్ (చెన్నూరు) : కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంతోనే అభివృద్ధి సాధ్యమని, ప్రజా ప్రభుత్వంలో ప్రజలందరికీ ప్రజా పాలన అందుతుందని చెన్నూరు ఎమ్మెల్యే, కార్మిక,ఉపాధి, గనుల కల్పన శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి స్పష్టం చేశారు. శుక్రవారం చెన్నూరు నియోజకవర్గంలో ఆయన పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా...