ఉద్యమకారుల హక్కుల కోసం భూ పోరాటం
ఉద్యమకారుల హక్కుల కోసం భూ పోరాటం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కాకతీయ, కరీంనగర్ బ్యూరో : తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలంటూ తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత కరీంనగర్ జిల్లా మానకొండూరులో భూ పోరాటానికి శ్రీకారం చుట్టారు. పోలీస్ స్టేషన్ సమీపంలోని సుమారు ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని ఉద్యమకారులతో కలిసి ఆక్రమించి గుడిసెలు వేయించారు. ఎన్నికల హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల చొప్పున ఇంటి స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. భూ...