చరిత్ర సృష్టించిన హర్మన్​ప్రీత్‌

చరిత్ర సృష్టించిన హర్మన్​ప్రీత్‌ తొలి మ్యాచ్​లో రికార్డులే రికార్డులు కాక‌తీయ‌, స్పోర్ట్స్ డెస్క్ : ముంబయి ఇండియన్స్ కెప్టెన్ హర్మన్​ప్రీత్ కౌర్ చరిత్ర సృష్టించింది. మహిళల ప్రీమియర్ లీగ్ చరిత్రలో అత్యధిక పరుగులు బాదిన భారత క్రికెటర్​గా నిలిచింది. ​తాజాగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో జరిగిన మ్యాచ్​లో 20 పరుగులు చేసిన హర్మన్ ఈ రికార్డు సాధించింది. ఈ క్రమంలోనే యంగ్ బ్యాటర్ షఫాలీ వర్మను హర్మన్ అధిగమించింది. నవీ ముంబయి వేదికగా ముంబయి- ఆర్సీబీ మ్యాచ్​తో ఈ ఎడిషన్ డబ్ల్యూపీఎల్ షురూ అయ్యింది....