ఏవో.. యూరియా టోకెన్ల దందా
యూరియా టోకెన్ల దందా చెన్నారావుపేటలో బయటపడిన ఏవో దందా సోషల్ మీడియాలో వైరల్ అయిన అధికారి ఆడియో సంభాషణ “క్షమించండి.. మళ్లీ జరగదు” అంటూ సర్పంచ్కు రిక్వెస్ట్ https://youtu.be/VykEIo3mC_o కాకతీయ, నర్సంపేట : వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం పదహారు చింతల తండ గ్రామంలో యూరియా కొరత మధ్య అగ్రికల్చర్ ఆఫీసర్ (ఏఓ) టోకెన్లను అక్రమంగా విక్రయించాడన్న ఆరోపణలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. రైతులకు కేటాయించాల్సిన యూరియా టోకెన్లు దళారుల చేతుల్లో ప్రత్యక్షమవ్వడంతో అధికారుల పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయి. ఈ వ్యవహారానికి సంబంధించిన ఆడియో...