వాస్తవాలకు వేదికగా కాకతీయ
వాస్తవాలకు వేదికగా కాకతీయ వెహికిల్ ఇన్స్పెక్టర్ కంచె వేణు కాకతీయ, హుజురాబాద్ : ప్రజా సమస్యలను ప్రధాన అజెండాగా తీసుకుంటూ నిస్పక్షపాతత్వం, వాస్తవికత, బాధ్యతాయుత జర్నలిజంతో పత్రికా రంగంలో ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్న కాకతీయ దినపత్రిక సమాజానికి సరైన దిశానిర్దేశం చేస్తోందని హుజురాబాద్ వేకిల్ ఇన్స్పెక్టర్ కంచి వేణు అన్నారు. మంగళవారం హుజురాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌక్లో నిర్వహించిన రోడ్డు భద్రత అవగాహన కార్యక్రమంలో భాగంగా ప్రజాక్షేత్రంలో కాకతీయ దినపత్రిక రూపొందించిన 2026 నూతన సంవత్సర క్యాలెండర్ను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వేకిల్...