పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి
పాకిస్థాన్లో ఆత్మాహుతి దాడి 31 మంది మృతి.. 170 మందికి గాయాలు క్షతగాత్రుల్లో పలువురి పరిస్థితి విషమం ఇస్లామాబాద్ షెహజాద్ ప్రాంతంలో ఘటన తీవ్రంగా స్పందించిన పాక్ అధ్యక్షుడు ఆసిఫ్ అలీ జర్దారీ, ప్రధాని షరీఫ్ పౌరుల ప్రాణాలు తీయడం హేమమని ప్రకటన కాకతీయ, నేషనల్ డెస్క్: పాకిస్థాన్ ఇస్లామాబాద్లోని షెహజాద్ ప్రాంతంలో శుక్రవారం భారీ పేలుడు సంభవించింది. షియా మసీదు లోపల జరిగిన పేలుడులో దాదాపు 31 మంది మరణించగా, 170 మంది గాయపడినట్లు స్థానిక మీడియా కథనాలు పేర్కొన్నాయి. ప్రమాదం జరిగిన...