మహిళలకు కాంగ్రెస్ అన్యాయం
మహిళలకు కాంగ్రెస్ అన్యాయం బిల్లును అడ్డుకుని చారిత్రక తప్పిదం వరసగా ఎన్నికల్లో ఓడిపోతున్నామనే నిరాశ, నిస్పృహ రాజకీయాల్లోకి రావాలనుకునే వారి ఉత్సాహంపై నీళ్లు దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మోదీ ఫార్ములా కాంగ్రెస్, బీఆర్ఎస్ ను కలిపింది ఎంఐఎం పార్టీయే కేంద్ర మంత్రి కిషన్రెడ్డి కాకతీయ, నేషనల్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ మహిళలకు మరోసారి అన్యాయం చేసిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి అన్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరగాలని గతంలో చేసిన చట్టంలోనే ఉందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలకు న్యాయం జరిగేలా మంచి...