వర్షాలు కురవాలని గిరిజనుల పూజలు
వర్షాలు కురవాలని గిరిజనుల పూజలు రూప్లా నాయక్ తండా, జోద్య నాయక్ తండాల్లో సీత్లా వేడుకలు సంప్రదాయ వస్త్రధారణతో అమ్మవారికి పూజలు పంటలు పండాలని, సుఖశాంతులు వెల్లివిరియాలని ఆకాంక్ష కాకతీయ, రుద్రంగి : వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు బాగా పండాలని, పశుసంపద అభివృద్ధి చెందాలని, ప్రజలందరూ సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షిస్తూ రుద్రంగి మండలంలోని రూప్లా నాయక్ తండా, జోద్య నాయక్ తండాల్లో గిరిజనుల ఆరాధ్య దైవమైన సీత్లా భవాని పండుగను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఉదయం నుంచే తండాల్లో భక్తి వాతావరణం నెలకొంది....