epaper
Saturday, September 12, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!

ఇప్పటికే బోలెడు నిధులు తెచ్చాం!
ఒక్కో డివిజన్ కు 50లక్షలు ఇస్తున్నాం..
పరిస్థితులకు అనుగుణంగా కొన్ని డివిజన్లకు ఎక్కువ!
వరద బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు
బల్దియా కౌన్సిల్ మీటింగ్ తర్వాత ఎమ్మెల్యే నాయిని వెల్లడి
త్వరలో అండర్ గ్రౌండ్ డ్రెయినేజీ పనులు ప్రారంభిస్తామని ప్రకటన
భద్రకాళి ఆలయ అభివృద్ధికి ప్రత్యేక కార్యాచరణ చేపడుతున్నట్లు వివరణ

కాకతీయ, వరంగల్ : గతంలో ఎన్నడు లేనంతగా గడిచిన రెండేళ్లలో వరంగల్ నగర అభివృద్ధికి అధిక మొత్తంలో నిధులు తీసుకొచ్చామని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి పేర్కొన్నారు. మొత్తం ఎన్ని నిధులు తీసుకొచ్చారో చెప్పడంలో తడబడ్డారు. సోమవారం వరంగల్ మహానగర పాలక సంస్థ కౌన్సిల్ సమావేశం జరిగింది. మేయర్ గుండు సుధారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో అక్షయ పాత్ర ఆధ్వర్యంలో కొనసాగుతున్న రూ. 5భోజనానికి సంబంధించిన బిల్లులకు ఆమోదం తెలిపారు. అనంతరం ఒక్కో డివిజన్ అభివృద్ధి కోసం రూ. 50లక్షలు కేటాయిస్తు నిర్ణయం తీసుకున్నారు. మీటింగ్ ముగిసిన తర్వాత ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి విలేకరులతో మాట్లాడారు. వరద ముంపు బాధితులకు ఒక్కో కుటుంబానికి రూ.15వేలు చెల్లిస్తున్నట్లు పేర్కొన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో నగరాభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలిపారు.

నిధుల వివరాల్లో తడబాటు..

అధిక మొత్తంలో తెచ్చిన నిధులు వివరాలు ఏమిటని విలేకరులు ప్రశ్నించగా ఎమ్మెల్యే నాయిని తడబడ్డారు. ఆ వివరాలు కచ్చితంగా తెలియదని, మరోసారి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి చెబుతానని పేర్కొనడం గమనార్హం. ఒక్కో డివిజన్ కు రూ.50లక్షలు కేటాయించగా, హన్మకొండ ఎమ్మెల్యే పరిధిలోని కొన్ని డివిజన్లకు కోటికిపైగా నిధులు ఎలా కేటాయించారని ప్రశ్నించగా, అక్కడ కొన్ని అత్యవసర పనులు చేపట్టాల్సి ఉన్నందున ఆ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. భద్రకాళి చెరువు విస్తీర్ణం 360 ఎకరాల నుంచి 130 ఎకరాలకు ఎలా తగ్గిందని ప్రశ్నించగా సమాధానం దాటవేశారు. ఇక నగరంలో ముంపు నివారణ కోసం అండర్ గ్రౌండ్ డ్రెయినేజ్ నిర్మిస్తామని, త్వరలో ఆ పనులు ప్రారంభిస్తామని నాయిని వెల్లడించారు.

ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య అసహనం
కౌన్సిల్ సమావేశానికి విచ్చేసిన ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య పోలీసుల తీరుపై అసహనం వ్యక్తం చేశారు. మీటింగ్ కోసం వచ్చిన ఆయన వాహనాన్ని పోలీసులు తనిఖీ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నక్సలైట్లు వస్తున్నారా? లేదా వారితో ముప్పు ఉందా అంటూ నిలదీశారు. కౌన్సిల్ సమావేశంలో చాకలి ఐలమ్మ భవనానికి నిధులు కేటాయించలేదని ఈ జెండా ప్రతులను చించి ఎగరేసి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. సమావేశం అనంతరం కూడా ఆయన్ను మాట్లాడాలని విలేకరులు కోరగా, ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి దగ్గరుండి ఆయన్ను కారులో ఎక్కించి పంపించారు. దీంతో ఆయన్ను మాట్లాడకుండా చేయడం ఆశ్చర్యానికి గురిచేసింది.

అబ్బనికుంట వాసుల నిరసన

కౌన్సిల్ సమావేశం వేళ అబ్బనికుంటవాసులు బల్దియా ప్రధాన కార్యాలయం వద్ద నిరసనకు దిగారు. అబ్ద్బనికుంటలో రోడ్డు నిర్మాణ పనులు అసంపూర్తిగా, అర్ధంతరంగా వదిలేయడం పట్ల స్థానికులు నిరసన వ్యక్తం చేశారు. పనులు వెంటనే ప్రారంభించి, పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఉదయం సమావేశం ప్రారంభానికి ముందు ప్రధాన గేటు వద్ద బైఠాయించిన మహిళలు, మధ్యాహ్నం 3గంటలకు కూడా సమావేశం ముగిశాక తమ నిరసనను వ్యక్తం చేశారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.