epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

లైట్స్ ఆఫ్.. షో అవుట్.. మూగబోయిన మూడు బాషల షో..!!

కాకతీయ, ఖిలా వరంగల్: పర్యాటకంగా ఓరుగల్లు కు పెట్టింది పేరు, ప్రపంచ నలుమూలల నుండి పర్యాటకులు వరంగల్ నగరానికి  వస్తుంటారు. ముఖ్యం గా కాకతీయుల రాజధాని ఖిలా వరంగల్ కోట లోని శిల్పారావం, కాకతీయ శిలాఖండాలు,  కాకతీయ కళా తోరణలు, కాకతీయుల కాలం నాటి శిల్పకళ నైపుణ్యం ప్రపంచ పర్యాటకులను మంత్ర ముగ్ధుల్ని చేస్తూ అబ్బుర పరుస్తున్నాయి. నిత్యం దేశ నలుమూలల నుండి మరియు వివిధ దేశాల నుండి పర్యాటకులు ఖిలా వరంగల్ కోటకు వస్తుంటారు.

పర్యాటకంగా దేశ విదేశీయులను ఆకర్షిస్తున్న ఖిలా వరంగల్ కోటను మరింత అభివృద్ధి పరిచేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో టూరిజం శాఖ  కోట్ల వ్యయంతో  ఖిలా వరంగల్ కోట శిల్పారామం లో ఇల్యూమినేషన్ లైట్స్ అండ్  సౌండ్ షో ఏర్పాటు చేసింది. గతేడాది మార్చి 7న ఈ లైట్స్ అండ్  సౌండ్ షోను  కేంద్ర, రాష్ట్ర మంత్రులు కిషన్ రెడ్డి, కొండా సురేఖ లు అంగరంగ వైభవంగా ప్రారంభించారు. ఈ లైట్ షో తో ఓరుగల్లు కు మరింత ప్రఖ్యాతి చెందుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు కానీ ప్రారంభించిన మూన్నాళ్లకే మూగబోయిన సౌండ్ సిస్టంతో  లైట్ షో మూలన పడిపోయింది.

ఇది తెలియక  ఓరుగల్లు పర్యటనకు వచ్చిన దేశ విదేశీ పర్యాటకులు సౌండ్ అండ్ లైట్ షో పనిచేయడం లేదని తెలుసుకొని నిరాశతో వెళ్లిపోతున్నారు. 20 సెప్టెంబర్ 2025 శనివారం రోజున 27 దేశాలకు చెందిన 30 మంది పర్యాటకులు ఖిలా వరంగల్ కోటను సందర్శించారు. కానీ సౌండ్ అండ్ లైట్ షో చూడ కుండానే నిరాశ తో వెనుదిరిగారు.

తూతూ మంత్రంగా టూరిజం శాఖ
కాకతీయుల సామ్రాజ్య విశిష్టతలను సౌండ్ అండ్ లైట్ షో తో దేశ విదేశీయుల పర్యాటకులకు తెలియజేయడం కోసం కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సౌండ్ అండ్ లైట్ షో టూరిజం శాఖ నిర్లక్ష్యం వలన మూడు నెలలకే మూతపడిపోయింది. మూతపడి నెలలు గడుస్తున్న ఇప్పటికీ అందుబాటులోకి తీసుకురాలేకపోతున్నారు.

అసలు ఏం జరిగింది, కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైట్ షో ఎందుకు నిర్వహించ లేకపోతున్నారని  కాకతీయ దినపత్రిక  ప్రతినిధి టూరిజం శాఖ సౌండ్ అండ్ లైట్ షో ఏఈ ను ఫోన్లో సంప్రదించగా, లైట్ షో స్క్రీన్ పాడైపోయింది. నాలుగు నెలల క్రితమే సింగ్ షేడ్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి కాంట్రాక్టు ఇచ్చాము. కానీ ఇప్ప్పటికి స్క్రీన్ అందించ లేకపోతున్నారు, ప్రైవేట్ కంపెనీతో మాట్లాడుతున్నాం, ఇంకో వారం రోజుల్లో సౌండ్ అండ్ లైట్ షో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

అసలు సింగ్ షేడ్ ప్రైవేట్ లిమిటెడ్ ఎవరిది

కోట్ల వ్యయంతో ఏర్పాటుచేసిన సౌండ్ అండ్ లైట్ షో లో పెద్ద పెద్ద ప్రొజెక్టర్లు మిగతా పరికరాలు, బాగానే ఉన్నా, కేవలం ఒక స్క్రీన్ రిపేర్ కోసమే నెలకొంది జాప్యం చేస్తున్నారంటే ఆ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మర్మం ఏమిటో అర్థం కావడం లేదని, నెలలు గడుస్తున్న ఆ కంపెనీ కోసమే అధికారులు ఎందుకు ఎదురు చూస్తున్నారు అని  స్థానికులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా టూరిజం శాఖ మేల్కొని అతి తొందరలో మూగబోయిన కాకతీయ శిల్పారామంలో సౌండ్ అండ్ లైట్ షో నుండి కాంతులు వెదజల్లుతూ కాకతీయ సామ్రాజ్యం విశిష్టతనునేటి తరానికి కనిపించే వినిపించేలా మూడు భాషల్లో మోగించాలని స్థానికులు మరియు దేశ విదేశీ పర్యాటకులు కోరుకుంటున్నారు

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే

సంధ్యారావు సృష్టికర్త రేవంత్‌ రెడ్డే మాదిగలకు సీఎం క్షమాపణ చెప్పాలి డప్పును, మాదిగలను అవమానించారు బీఆర్‌ఎస్‌...

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి

తెలంగాణ వాటా కృష్ణా జలాలు ఏపీకి నీళ్లు ఉండి పొలాలకు అందివ్వ‌లేని దుస్థితి 35...

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా?

రూ.250 కోట్ల భూమి.. రూ.7 కోట్లకేనా? కొండల్‌రెడ్డి భూమి వద్ద బీఆర్‌ఎస్‌ సమరం కేటీఆర్‌...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.