epaper
Thursday, September 10, 2026
epaper
BREAKING NEWS
Loading News...

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు

నకిలీ విత్తనాలపై కఠిన చర్యలు
వానాకాలం సాగుకు పూర్తి సన్నద్ధంగా ఉండాలి
చివరి ఆయకట్టుకు నీరు అందేలా ఇరిగేషన్ శాఖ చర్యలు
రైతు వేదికల ద్వారా పంట మార్పిడిపై అవగాహన కల్పించాలి
వచ్చే విద్యా సంవత్సరంలోపు మెడికల్ కాలేజీ పనులు పూర్తి
మహబూబాబాద్ జిల్లా సమీక్షలో ప్రభుత్వ విప్ రామచంద్రునాయక్
వానాకాలం సాగు, అభివృద్ధి పథకాలపై ప్రజాప్రతినిధుల దిశానిర్దేశం

కాక‌తీయ‌, మహబూబాబాద్ : వానాకాలం సీజన్ ప్రారంభమవుతున్న తరుణంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదు. విత్తనాలు, ఎరువులు, పురుగుమందుల సరఫరాలో ఎటువంటి లోటుపాట్లు ఉండకూడదు. ముఖ్యంగా నకిలీ విత్తనాలను విక్రయించే వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాల‌ని ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రునాయక్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టరేట్ ప్రధాన సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ అధ్యక్షతన జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ఈ సమావేశానికి మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ భూక్య మురళీ నాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య హాజరయ్యారు.

వ్యవసాయ రంగంపై ప్రత్యేక దృష్టి
రామచంద్రునాయక్ మాట్లాడుతూ చెరువులు, కాలువలు, మిషన్ కాకతీయ పనుల పురోగతిని సమీక్షించారు. చివరి ఆయకట్టుకు కూడా సాగునీరు సక్రమంగా అందేలా ఇరిగేషన్ అధికారులు బాధ్యత తీసుకోవాలని కోరారు. రైతులకు వాతావరణ సమాచారం, సాగు సలహాలను ఎస్‌ఎంఎస్‌లు, వాట్సాప్ ద్వారా పంపేందుకు తగిన ఏర్పాట్లు చేయాలన్నారు. మండల స్థాయి రైతు వేదికల ద్వారా పంట మార్పిడి విధానంపై రైతులకు అవగాహన కల్పించి, అధిక లాభాలు వచ్చే పంటల వైపు వారిని ప్రోత్సహించాలని సూచించారు. జిల్లా ప్రధాన ఆసుపత్రి అభివృద్ధి, కొత్త మెడికల్ కాలేజీ నిర్మాణ పనులపై ప్రభుత్వ విప్ ఆరా తీశారు. మెడికల్ కాలేజీకి సంబంధించిన హాస్టళ్లు, ల్యాబ్‌లు, భవన నిర్మాణ పనులను రాబోయే విద్యా సంవత్సరంలోగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఆసుపత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించడానికి డాక్టర్ల హాజరు, మందుల స్టాక్, 24/7 ఫార్మసీల అందుబాటుపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులతో సుదీర్ఘంగా చర్చించారు.

ప్రజా సమస్యల పరిష్కారమే లక్ష్యం
ఈ సందర్భంగా ఎమ్మెల్యేలు భూక్య మురళీ నాయక్, కోరం కనకయ్య మాట్లాడుతూ ఇందిరమ్మ ప్రభుత్వంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందజేస్తామని తెలిపారు. పెండింగ్‌లో ఉన్న ఇందిరమ్మ ఇండ్ల సమస్యలను పరిష్కరించాలని, ప్రభుత్వ వైద్యశాలల్లో రోగులకు వేచి ఉండే సమయాన్ని తగ్గించాలని సూచించారు. జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ మాట్లాడుతూ, ప్రజా ఆరోగ్యానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నామని, ఆసుపత్రులకు వచ్చే ప్రతి రోగికీ మర్యాదపూర్వకంగా, వేగంగా వైద్యం అందాలని తెలిపారు. అభివృద్ధి పనుల్లో ఎటువంటి జాప్యం సహించమని, ప్రతి బుధవారం జరిగే మండల స్థాయి సమావేశాల్లో పంచాయతీ ఇంజనీరింగ్ అధికారులు ఖచ్చితంగా పాల్గొని పనులను పర్యవేక్షించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు కె.అనిల్ కుమార్, ఇన్చార్జి అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు, హౌసింగ్ పీడీ పురుషోత్తం, వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ

144 మందికి వైద్య పరీక్షలు.. ఉచితంగా మందుల పంపిణీ కాకతీయ, నెల్లికుదురు :...

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి

భూ రీసర్వే పనులు వేగవంతం చేయాలి హద్దుల నిర్ధారణ పారదర్శకంగా చేపట్టాలి ప్రభుత్వ భూముల...

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి

కొమ్మాల ఆర్చి వద్ద బస్సులు నిలపాలి భక్తులు, గ్రామాల ప్రజలకు రవాణా సౌకర్యం...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు విడుదల చేయాలి విద్యార్థులపై...

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తిని కొనసాగించాలి భూమి, భుక్తి, విముక్తి కోసం ఆమె...

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి

మిల్లుల్లో ఫిజికల్‌ వెరిఫికేషన్ ఆపాలి సీఎంఆర్‌ బకాయిలు వెంటనే విడుదల చేయాలి మిల్లర్‌ను నష్టాల్లోకి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.