epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

హత్య…? ఆత్మహత్య….?

హత్య…? ఆత్మహత్య….?
మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి
కట్టుకున్నోడే కడతేర్చాడని బంధువుల ఆరోపణ
కలహాలతో ఉరి వేసుకుని మృతి చెందింది.. భర్త ఆరోపణ
మృతురాలి బంధువులు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు
కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు

కాకతీయ ,కొత్తగూడెం: కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్ 28వ డివిజన్ రైటర్ బస్తి గొల్లగూడెం లో ఉపాధ్యాయులు మృతి చెందిన సంఘటన సోమవారం కొత్తగూడెంలో మిస్టరీగా మారింది. కట్టుకున్నోడే కడతెర్చాడని మృతురాలి బంధువులు ఆరోపణ. భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ కారణంగానే క్షణికావేశంలో ఇంట్లో ఉరి వేసుకుని మృతి చెందిందని భర్త ఆరోపణ. ఏది ఏమైనా హత్య ఆత్మహత్య అనేది పోలీసులు తేల్చాల్సి ఉంది .మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు సోమవారం కొత్తగూడెం వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

బంధువులు తెలిపిన వివరాల ప్రకారం జూలూరుపాడు మండలం ఒంటెగుడిసె ప్రాంతానికి చెందిన మాలోతు నాగేశ్వరరావు, సుజాతనగర్ మండలం సీతంపేట బంజరకు చెందిన బుక్స్ కవితకు వివాహం జరిగి సుమారు పది సంవత్సరాలు కావస్తుంది .వీరిద్దరి కలహాలు లేకుండా సంసారం కొన్నేలుగా సాఫీగా సాగింది. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. ఇదంతా బాగానే ఉన్నప్పటికీ వీరిద్దరూ ప్రభుత్వ ఉద్యోగులు నాగేశ్వరావు బూర్గంపాడు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నాడు. మృతి చెందిన కవిత భద్రాచలం జడ్పిహెచ్ఎస్లు ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్నారు ఎప్పటిలాగానే ఆదివారం సాయంత్రం కవితకు నాగేశ్వరావుకు మధ్య గొడవ జరిగిందని తెలిపారు. అదేరోజు రాత్రి 9 గంటల సమయంలో రైటర్ బస్తి గొల్లగూడెం ప్రాంతానికి అంబులెన్స్ రావడంతో స్థానికులు సంఘటన ప్రాంతానికి చేరుకోగానే తన భార్య ఉరి వేసుకుందని అందుకే ఆసుపత్రికి తీసుకెళ్తున్నానని భర్త నాగేశ్వరరావు తెలిపాడు . కవితను ఆసుపత్రికి తరలించగా అప్పటికే కవిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. అయితే ఆమె మృతి పట్ల అనేక అనుమానాలు ఉన్నాయని కవిత సోదరులైన రవి నరేషులు ఫిర్యాదులు పేర్కొన్నారు ఉరివేసుకొని చనిపోవలసిన తన సోదరి కవితకు లేదని వాదిస్తున్నారు కవిత భర్త నాగేశ్వరావు మరొక మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడని అందుకే వారి కుటుంబంలో తరచు గొడవలు జరుగుతున్నాయని బంధువుల ఆరోపిస్తున్నారు.

కావాలనే కవిత భర్త నాగేశ్వరావు ఆమెను కడతేర్చాడని ఆరోపించారు బంధువులు ఆరోపణలు పరిరలోకి తీసుకుంటే అనేక ప్రశ్నలు ఉత్పనమవుతున్నాయి ఒకవేళ కవిత ఉరివేసుకొని మృతి చెంది ఉంటే ఆ సమాచారాన్ని కవిత బంధువులకు కుటుంబీకులకు ఎందుకు చెప్పలేదని హుటాహుటిన ఆసుపత్రికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటని.. కవిత మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించడంతో హుటాహుటిన భర్త నాగేశ్వరావు నేరుగా వన్ టౌన్ పోలీస్ స్టేషన్కు వచ్చి లొంగిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. పది సంవత్సరాలపాటు సజావుగా సాగిన వీరి కుటుంబంలో వివాహేతర సంబంధమే కారణమా..?, అందుకు భార్యాభర్తల మధ్య తరచూ జరుగుతున్న గొడవలే కారణమా..? కవిత భర్త ఆమెను చంపి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుందని చిత్రీకరిస్తున్నాడా…? అనేక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఏది ఏమైనా మిస్టరీగా మారిన ఉపాధ్యాయురాలు మృతి పోలీసుల విచారణలో ఎలా తేలనోందో వేచి చూడాల్సిందే.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం

కాంగ్రెస్ అంటేనే దగా.. మోసం వెయ్యి రోజుల పాలనలో అన్ని వర్గాలకు అన్యాయం ఆరు...

పాత కక్షలతో యువకుడి హత్య

పాత కక్షలతో యువకుడి హత్య నేతాజీ గ్రౌండ్‌లో శివపై మూకుమ్మడి దాడి ఫోన్‌ చేసి...

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష

తండ్రి ప్రేమ కోసం కూతురి ఆమరణ నిరాహార దీక్ష కుటుంబ వివాదంతో ఆడబిడ్డ...

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి

కార్మికులు, ఉద్యోగులకు పీఆర్సీ వెంటనే ప్రకటించాలి వేతన సంఘం గడువు దాటినా కాలయాపన...

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి

బీఆర్ఎస్‌ నేత తాజుద్దీన్‌కు పువ్వాడ నివాళి గుండెపోటుతో తాజుద్దీన్‌ అకాల మ‌ర‌ణం పార్థివదేహానికి నివాళులర్పించిన...

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే!

బకాయిలు చెల్లించండి.. లేదంటే సమరమే! ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.15 వేల కోట్లు.....

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు

అనామలీస్‌, మ్యాపింగ్‌ కాని ఓటర్లకు ప‌క‌డ్బందీగా నోటీసులు ఖమ్మం జిల్లాలో 1.75 లక్షల...

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం

25 క్వింటాళ్ల పీడీఎస్‌ బియ్యం స్వాధీనం ముగ్గురిపై కేసు నమోదు కాకతీయ, తుంగతుర్తి :...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.