epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

ప్రజలంతా బీజేపీ వైపే…

ప్రజలంతా బీజేపీ వైపే…

స్థానిక ఎన్నికల్లో కాషాయ జెండా ఎగరడం ఖాయం…

జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్…

పథకాల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం…

అవినీతిలో కూరుకుపోయిన కల్వకుంట్ల కుటుంబం…

బిజెపి వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్…

స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం…

పార్టీ గెలుపుకు కృషి చేయాలని శ్రేణులకు పిలుపు…

కాకతీయ, వరంగల్ : స్థానిక సంస్థల ఎన్నికల సన్నాహక సమావేశం మంగళవారం మామునూరు లోని సత్యం కన్వెన్షన్ హాల్ లో బీజేపీ జిల్లా అధ్యక్షులు గంట రవికుమార్ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎన్నికల కన్వీనర్, మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్, మాజీ పార్లమెంటు సభ్యులు ప్రొఫెసర్ అజ్మీరా సీతారాం నాయక్, మాజీ శాసనసభ్యులు కొండేటి శ్రీధర్, డాక్టర్ టి.రాజేశ్వరరావు, రాష్ట్ర నాయకులు ఎర్రబెల్లి ప్రదీప్ రావు, కంభంపాటి పుల్లారావు లు పాల్గొన్నారు. ఏ ఎన్నికలైనా భారతీయ జనతా పార్టీ గెలుపు ఖాయమని, దేశ అభివృద్ధికి పాటుపడేది ఒక్క బిజెపి పార్టీయే అని వారు పేర్కొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో బీజేపీ అధిష్ఠానం జడ్పీటిసి, ఎంపీటీసీ ఎన్నికలలో పోటీచేసే ఆశావహుల నుండి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందనీ, జడ్పీటిసి అభ్యర్థులు ఆశావహులు ఒక్కో మండలంలో దరఖాస్తులు నాలుగు నుండి ఐదు, ఇంకొక మండలంలో ఐదు నుండి ఆరు, మిగితా మండలాల్లో పదికి పైనే ఆశావహులు ఉన్నారని అన్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలలో కార్యకర్తలను గెలిపించుకొని నాయకులుగా చూడాలనే పిలుపు వరంగల్ జిల్లాలో గ్రామ గ్రామాన యువతలో, కార్యకర్తల్లో బలంగా వెళ్ళిందనీ పేర్కొన్నారు. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు అన్ని రంగాల్లో పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. ఒక్క సంకేమ పథకాన్ని అమలు చేయకుండా ప్రజల్ని మోసం చేసిందన్నారు. ఏ మొహం పెట్టుకుని కాంగ్రెస్ స్థానిక ఎన్నికల్లో ఓట్లు అడుగుతుందని విమర్శించారు. రైతులకు సన్న వడ్ల కు బోనస్, చేయుత పెన్షన్ 4 వేలకు పెంపు గాలికి వదిలేసిందని గంట రవికుమార్ ఆరోపించారు. దేశంలోని ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందించడమే లక్ష్యంగా కేంద్రం ముందుకు సాగుతోందని పేర్కొన్నారు. ముఖ్యంగా రైతు సంక్షేమమే ప్రధాని మోడీ ధ్యేయం అన్నారు. పదేళ్లు పాలించిన బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచిoదని విమర్శించారు. అవినీతి, అక్రమాల్లో కల్వకుంట్ల కుటుంబం కూరుకుపొయ్యింది అన్నారు. దీంతో ప్రజలందరూ బిజెపి వైపు చూస్తున్నారని స్పష్టం చేశారు. బరిలో ఎవరు నిలిచినా కలిసికట్టుగా పని చేసి స్థానిక ఎన్నికల్లో పార్టీకి అధిక సంఖ్యలో సీట్లు సాధించాలని శ్రేణులను మాజీ శాసనసభ్యులు ఆరూరి రమేష్ కోరారు. ఈసారి ప్రతీ గ్రామంలో కాషాయ జెండా ఎగరడం ఖాయం అని పేర్కొన్నారు.

పార్టీ కోసం పనిచేసే ప్రతీ కార్యకర్తకు గుర్తింపుంటుందని స్పష్టం చేశారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రజలకు వివరించాలి, గ్రామాల్లో బీజేపీ చేసిన అభివృద్ధిని చూపించాలనీ పిలుపునిచ్చారు. స్థానిక ఎన్నికల్లో కష్టపడ్డ ప్రతి కార్యకర్తను పార్టీ గుండెల్లో పెట్టుకొని చూసుకుంటుందని పేర్కొన్నారు. వరంగల్ జిల్లాలోని ప్రతి పల్లె యువత ప్రతి కార్యకర్త సైనికులల పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు ఎడ్ల అశోక్ రెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కుసుమ సతీష్, గురుమూర్తి శివకుమార్, రత్నం సతీష్ షా, వన్నాల వెంకటరమణ, జిల్లా ప్రధాన కార్యదర్శిలు బాకం హరిశంకర్, మల్లాడి తిరుపతిరెడ్డి, గోగుల రాణా ప్రతాప్ రెడ్డి, పిఎసిఎస్ చైర్మన్ జక్కు రమేష్, వనం రెడ్డి, పార్లమెంటు కన్వీనర్ తాళ్ల పెళ్లి కుమారస్వామి, మాజీ జడ్పిటిసి సునీత, స్థానిక సంస్థల ఎన్నికల మండల ప్రభరీలు, కన్వీనర్లు, మండల అధ్యక్షులు, జిల్లా, మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం

యూజీడీకి ఆధునిక సాంకేతికత దోహదం మంచినీరు, ఘన వ్యర్థాలు, మురుగునీటి నిర్వహణపై ప్రత్యేక...

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు

పెండింగ్‌ కేసుల్లో జాప్యం చేస్తే కఠిన చర్యలు పెండింగ్‌ కేసుల పరిష్కారంపై ప్రత్యేక...

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర!

మోడల్ మార్కెట్‌లో అక్రమాల జాతర! రోడ్లన్నీ ఆక్రమణ.. పార్కింగ్ స్థ‌లాల్లోనూ అమ్మకం చైర్ పర్సన్...

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం

ఉద్యాన సాగుతో రైతులకు అధిక ఆదాయం పంటల వైవిధ్యీకరణతో వాతావరణ మార్పులు మార్కెట్‌ ఒడిదుడుకులను...

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే

బీఆర్‌ఎస్‌.. బీజేపీ బాటలోనే కేసీఆర్‌ దళితులను మోసం చేశారు దళిత స్పీకర్‌ను అవమానించడం దారుణం అసెంబ్లీకి...

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం

మట్టి గణపతిని పూజిద్దాం.. పర్యావరణాన్ని కాపాడుదాం పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ సహకరించాలి మట్టి...

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి

రోగులకు ఇబ్బందులు లేకుండా సేవలందించాలి ప్రభుత్వ లక్ష్యాలను నిర్ణీత సమయంలో చేరుకోవాలి జిల్లా వైద్య...

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?!

డీటీసీ సార్‌..  ఏం మెసేజ్ ఇస్తున్నారు..?! ములుగు డీటీవో అక్ర‌మాల‌పై మీ మౌనం...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.