epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

మ‌ద్ద‌తు ధ‌ర‌పైనే ఆశ‌లు

  • దీపావళి తర్వాతే పత్తి కొనుగోళ్లు
  • ఏర్పాట్లు చేస్తున్న మార్కెట్ అధికారులు
  • జిల్లావ్యాప్తంగా 4.28 లక్షల ఎకరాల్లో సాగు
  • వ‌ర్షాలతో 14 వేల ఎకరాల్లో పంట నష్టం
  • నష్టపోయిన పంటకు ఇప్పటికీ అంద‌ని ఆర్థికసాయం

కాక‌తీయ‌, ఆదిలాబాద్ : ఈ ఏడాది వర్షాకాలం పంటలను వాతావరణం దెబ్బకొట్టింది. ముఖ్యంగా పత్తి పంటపై తీవ్ర ప్రభావం చూపింది. ప్రతి ఏటా ఈ సమయానికి జిల్లాలో పత్తిపంట ఇప్పటికే ఒక దఫా తీయడం పూర్తయ్యేది. కానీ ఇప్పటికీ వర్షాలు పడుతుండడంతో మొదట వచ్చిన పత్తి కాయలు మురిగిపోయాయి. మిగిలిన కాయలు కొంత మేర పగలడంతో పత్తిని ఏరేందుకు రైతులు సిద్ధమవుతున్నారు. వాతావరణం పూర్తిస్థాయిలో అనుకూలించి ఎండలు కొడితేనే పత్తి ఏరేందుకు వీలుంటుంది. పత్తి తీత ఆలస్యం కావడంతో కొనుగోళ్లు సైతం ఆలస్యంగా ప్రారంభం కానున్నాయి. దీపావళి తర్వాత అన్ని మార్కెట్ యార్డులో కొనుగోళ్లు చేసే అవకాశం ఉంది.

దిగుబడిపై ప్రభావం

ఆదిలాబాద్ జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 8.50 లక్షల ఎకరాల్లో పంటలు సాగు చేయగా అత్యధికంగా 4.28 లక్షల ఎకరాల్లో పత్తి సాగవుతోంది. అయితే భారీ వర్షాలతో ఈ ఏడాది పంటలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. 18 వేల ఎకరాల్లో పంటలు దెబ్బతినగా అందులో పత్తి పంట 14 వేల ఎకరాల్లో నష్టపోయారు. వరదల కారణంగా పంటలు కొట్టుకుపోయిఇసుక మేటలు వేయడంతోపాటు రాళ్లు తేలాయి. రెండో సారి పంట వేసుకునే వీలులేకండా పోయింది. నష్టపోయిన పంటకు ఇప్పటికీ ఆర్థిక సాయం అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. మరోపక్క పంట ఎదిగే దశలో వర్షాలు పడటంతో పత్తి కాయలు మురిగిపోయి, పూత రాలిపోయింది. ఇలా పత్తి పంట దిగుబడులపై ప్రభావం పడింది. దీంతో కనీసం పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చే పరిస్థితి క‌నిపించ‌డంలేదు. ఎకరానికి 4 క్వింటాళ్లరి పత్తి కూడా వచ్చే అవకాశం లేదని వాపోతున్నారు. ఎకరానికి రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టి 1 రైతులు మద్దతు ధరపైనే ఆశలు పెట్టుకున్నారు. కాగా అధికారులు మాత్రం ఈ ఏడాది 30 లక్షల క్వింటాళ్లన దిగుబడి వస్తుందని అంచనా వేస్తున్నారు.

ఈసారి కొత్త నిబంధనలు

ఈ సారి కొత్తగా తీసుకొస్తున్న కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంతో రైతులకు మేలుజరుగనుంది. ఈ యాప్ ద్వారా మధ్యవర్తుల దోపిడీకి చెక్ పడనుంది. ఈ యాప్ ద్వారా నేరుగారైతులు స్లాట్ బుకింగ్ చేసుకొని పంట విక్రయించుకునే అవకాశం ఉంటుంది. కలెక్టర్ రాజర్షి షా ఇప్పటికే కిసాన్ కపాస్ యాప్, స్లాట్ బుకింగ్ విధానంపై వ్యవసాయ అధికారులకు అవగాహనకల్పించారు. పత్తి కొనుగోళ్లకు సంబంధించి మార్కెట్ యార్డులో కల్పించాల్సిన సదుపాయాలపై దిశానిర్దేశం చేశారు. గతంలో కొంతమంది వ్యాపారులు, దళారులు అధికారులతో కుమ్మక్కై ఇతర రైతుల పేరుతో సీసీఐకి పత్తి విక్రయించారు. దీంతో కొంత మంది అధికారులపై చర్యలుతీసుకున్నారు. రైతుల స్లాట్ బుకింగ్ ద్వారా ఇప్పుడు ఆ పరిస్థితి ఎదురుకాదని భావిస్తున్నారు. ప్రస్తుతం వర్షాలు పడుతుండటంతో పత్తితీత ఆలస్యమవుతోందని, ఈనెల 20 తర్వాతే పత్తికొనుగోళ్లు చేస్తామని మార్కెటింగ్ శాఖ ఏడీ గజానన్ తెలిపారు.

 

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు

ఖరీఫ్‌ కొనుగోళ్లకు ముందస్తు ఏర్పాట్లు పత్తి, ధాన్యం, మక్కల కొనుగోలు కేంద్రాలపై చర్చ 15...

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి

తల్లి మృతిని తట్టుకోలేక కూతురు మృతి ముత్తారంలో హృదయ విదారక ఘటన ఒకే కుటుంబంలో...

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి

తాతా మధును మండలి నుంచి సస్పెండ్ చేయాలి దళిత నేతపై అనుచిత వ్యాఖ్యలు...

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి?

వెయ్యి రోజుల పాలనలో ప్రజలకు ఒరిగిందేమిటి? హామీల అమలులో కాంగ్రెస్‌ ప్రభుత్వం విఫలం ఆటో...

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి

కాంగ్రెస్‌ హామీలపై బీఆర్‌ఎస్‌ సమరభేరి హుస్నాబాద్‌లో వారం రోజుల పాటు వినూత్న నిరసనలు బాకీ...

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు!

ఎల్లయ్యకుంటకు గండం.. గ్రామానికి పెను ముప్పు! గండిపడి ప్రమాదకరంగా మారిన చెరువు అత్యవసర మరమ్మతులకు...

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది!

ఇందిరమ్మ ఇల్లు రాలేదు.. పాత ఇల్లు ప్రాణం తీసింది! మామిడిపల్లిలో శిథిలాల కింద...

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు

మైనారిటీ మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించేలా ప్రత్యేక చర్యలు 600 మంది మహిళలకు...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.