epaper
Friday, September 11, 2026
epaper
BREAKING NEWS
Loading News...

విద్యార్థులకు అమావాస్య గండం..!

విద్యార్థులకు అమావాస్య గండం..!

* ఖాళీగా కనిపించిన తరగతి గదులు

* ఉపాధ్యాయులు ఫుల్ – విద్యార్థులు నిల్

* తొలిరోజు విద్యార్థుల హాజరు సన్నగిల్లింది

కాకతీయ,చేర్యాల: వేసవి సెలవుల అనంతరం సోమవారం పాఠశాలలు పునఃప్రారంభమైనప్పటికీ, అమావాస్య ప్రభావం విద్యార్థుల హాజరుపై కనిపించింది. అమావాస్య రోజున కొత్త కార్యక్రమాలు ప్రారంభించడం శుభకరం కాదనే సాంప్రదాయ నమ్మకంతో పలువురు తల్లిదండ్రులు తమ పిల్లలను తొలి రోజు పాఠశాలకు పంపలేదు.దీంతో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల హాజరు శాతం ఆశించిన మేర నమోదుకాలేదు. కొన్ని పాఠశాలల్లో ఉపాధ్యాయులు విద్యార్థులకు స్వాగతం పలికేందుకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినప్పటికీ, తరగతి గదులు పూర్తిస్థాయిలో నిండలేదు.

ఖాళీ బెంచ్ లతో దర్శనమిచ్చింన తరగతి గదులు

అమావాస్య ప్రభావం పాఠశాలలపై స్పష్టంగా కనిపించింది. పలు గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధ్యాయులు పూర్తి స్థాయిలో పాఠశాలలకు హాజరైనా, విద్యార్థుల సంఖ్య మాత్రం ఆశించిన స్థాయిలో కనిపించలేదు. అమావాస్య సందర్భంగా కుటుంబ సంప్రదాయాలు, ప్రత్యేక పూజలు, ఇతర వ్యక్తిగత కారణాల వల్ల అనేక మంది విద్యార్థులు పాఠశాలలకు రాలేదు. దీంతో కొన్ని పాఠశాలల్లో తరగతి గదులు ఖాళీగా దర్శనమిచ్చాయి.విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు హాజరు కావాలని, మూఢనమ్మకాలకు దూరంగా ఉండాలని విద్యాశాఖ అధికారులు సూచిస్తున్నారు.
పరిస్థితి ఒకటి రెండు రోజుల్లో సాధారణ స్థితికి చేరుకుంటుందని స్థానిక పలు ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తెలిపారు.

 

పలు ప్రభుత్వ పాఠశాలలో హాజరు శాతం జీరో

అమావాస్య నేపథ్యంలో పలు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పూర్తిగా పడిపోయింది. కొన్ని పాఠశాలల్లో ఒక్క విద్యార్థి కూడా హాజరు కాకపోవడంతో జీరో అటెండెన్స్ నమోదైంది. ఉపాధ్యాయులు విధులకు హాజరైనప్పటికీ తరగతి గదులు ఖాళీగా కనిపించాయి.
గ్రామీణ ప్రాంతాల్లో అమావాస్య రోజున పిల్లలను పాఠశాలకు పంపకూడదనే సంప్రదాయ నమ్మకాల ప్రభావంతోనే ఈ పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. విద్యార్థుల గైర్హాజరుతో బోధన కార్యక్రమాలకు అంతరాయం కలిగింది. విద్యార్థులు ప్రతిరోజూ పాఠశాలకు హాజరయ్యేలా తల్లిదండ్రులు సహకరించాలని ఉపాధ్యాయులు, విద్యాశాఖ అధికారులు కోరుతున్నారు.

తొలి రోజు అడ్మిషన్లు శూన్యం

ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కొత్త విద్యా సంవత్సరం ప్రారంభమైనప్పటికీ తొలి రోజు అమావాస్య కావడంతో విద్యార్థుల ప్రవేశాలు ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. చాలా పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ కొనసాగుతున్నప్పటికీ, కొత్తగా చేరిన విద్యార్థుల సంఖ్య శూన్యంగా ఉండటంతో విద్యాశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని భావిస్తున్నారు.
పాఠశాలల ప్రధానోపాధ్యాయులు తల్లిదండ్రులను సంప్రదిస్తూ ప్రభుత్వ పాఠశాలల్లో అందుబాటులో ఉన్న సౌకర్యాలు, ఉచిత పాఠ్యపుస్తకాలు, యూనిఫారాలు మరియు ఇతర సంక్షేమ పథకాల గురించి అవగాహన కల్పిస్తున్నారు. రానున్న రోజుల్లో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

భైర నరేందర్

– ఎంఈఓ (మండల విద్యాశాఖ అధికారి)*

విద్యా సంవత్సరం ప్రారంభమైన తొలి రోజు అడ్మిషన్లు నమోదు కాకపోయినా, ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ప్రత్యేక ప్రచారం నిర్వహించి విద్యార్థులను పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. త్వరలో అడ్మిషన్ల సంఖ్య పెరుగుతుందని ఆశిస్తున్నాం.

అప్‌డేట్ న్యూస్ కోసం కాక‌తీయ వాట్సాప్ చానెల్‌ను ఫాలోకండి

Related Articles

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం

కార్మికుల హక్కుల కోసం ఏఐటీయూసీ రాజీలేని పోరాటం ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు అందె...

రైతులకు సరిపడా యూరియా అందించాలి

రైతులకు సరిపడా యూరియా అందించాలి ఎరువుల విక్రయాల్లో అవినీతిని అరికట్టాలని డిమాండ్‌ ఎమ్మార్పీ ధరలకే...

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి

జీవో 97ను వెంటనే రద్దు చేయాలి * పాలిటెక్నిక్ కళాశాల వద్ద ఏబీవీపీ...

జీవో 97 రద్దు చేయాలి

జీవో 97 రద్దు చేయాలి పాలిటెక్నిక్‌ విద్యార్థుల ధర్నా, ర్యాలీ కాకతీయ, చేర్యాల: పాలిటెక్నిక్‌...

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి..

ముస్త్యాల రైతు వేదికలో ప్రజావాణి.. *ప్రజా సమస్యలపై 11 ఫిర్యాదులు స్వీకరించిన అధికారులు కాకతీయ,చేర్యాల:...

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

చేర్యాల మున్సిపల్ కార్యాలయంలో కలెక్టర్ ఆకస్మిక తనిఖీ బయోమెట్రిక్‌ హాజరుపై ఆరా.. సిబ్బంది...

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి

కస్తూరిబా బాలికల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి ఆరోగ్యం మెరుగయ్యే వరకు మెరుగైన వైద్యం...

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ

చేర్యాల‌లో హర్‌ ఘర్‌ తిరంగా అభియాన్ ర్యాలీ ఇంటింటా జాతీయ జెండా ఎగురవేయాలి...

జిల్లా వార్త‌లు

తాజా వార్త‌లు

గుడ్ న్యూస్.. సింగరేణి చరిత్రలోనే తొలిసారిగా మ‌హిళ‌ల‌కు ఉద్యోగావ‌కాశాలు..!!

కాక‌తీయ‌, తెలంగాణ బ్యూరో : సింగరేణి సంస్థలో ప్రస్తుతం జనరల్ అసిస్టెంట్‌గా...

ఫ్రీ బస్సు పథకం ఎత్తివేయాలని మహిళల ధర్నా..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ సర్కార్ మహాలక్ష్మీ స్కీమ్ కింద మహిళలకు...

ముంచుకొస్తున్న మరో అల్పపీడనం.. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో: తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు అల్పపీడనం రూపంలో...

గ్రామ పంచాయ‌తీ ఎన్నిక‌ల నిర్వ‌హ‌ణ‌లో కీల‌క అప్డేట్‌…నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ..!!

కాకతీయ, తెలంగాణ బ్యూరో:  తెలంగాణలో స్థానిక సంస్థలకు ఎన్నికలు ఇప్పటి వరకే జరగాల్సి...

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి

యూరియా కోసం మరో నిండు ప్రాణం బలి రోడ్డు ప్రమాదంలో ఒకరి మృతి... కాకతీయ,...

కాక‌తీయ స్పెష‌ల్‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌

జంగా అంటే.. వ్య‌క్తి కాదు..వ్య‌వస్థ‌ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల్లో నాకు స్ప‌ష్ట‌మైన ఓటు బ్యాంకు! విద్యార్థి...

రౌడీయిజానికి నో ఛాన్స్‌!

రౌడీయిజానికి నో ఛాన్స్‌! నేర చరిత్ర ఉన్న‌వారిపై నిఘా ఉంచుతాం భూ వివాదాల కేసుల్లో...

పోరాటమే నా బలం

పోరాటమే నా బలం నా రాజకీయ ప్రస్థానానికి అదే పునాది దాట్లలో మా మూలాలు.....

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..!

కేసీఆర్‌ మామే మా పెళ్లి చేసిండు..! చిన్నప్ప‌టి నుంచే రాజకీయాలపై నాకు ఆసక్తి టీడీపీలో...

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది

ఆ అవమానం నా జీవితాన్నే మార్చేసింది ఎమ్మెల్సీగా పోటీ చేసే అవ‌కాశం ఇచ్చిన...

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు!

మా వారి నుంచే రాజకీయ ఓనమాలు! మామ ప్రోత్సాహంతో 1991లో రాజకీయ అరంగేట్రం వైఎస్సార్‌...

యుద్ధం..సందిగ్ధంలో

యుద్ధం..సందిగ్ధంలో ఫ‌లించని అమెరికా అధ్య‌క్షుడు ట్రంప్ వ్యూహాలు తొంద‌ర పాటు నిర్ణ‌యాల‌తో చిక్కుల్లో తక్షణ లాభాలు,...

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ

ఎస్ఐ–సీఐల మ‌ధ్య వాడీ వేఢీ కులం పేరుతో ఎస్ఐపై సీఐ తిట్ల దండ‌కం ఫోన్‌లో...
spot_img

Popular Categories

spot_img
App Icon

Install UKN News App

Add to home screen for faster loading and latest updates.